రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత మృతి

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నవ వివాహిత మృతి
కర్ణాటకలోని తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న నవ వివాహిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకా తెల్లారు వద్ద జరిగింది. హొస్మారు వంతెన వద్ద హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా కుక్క వచ్చింది. దానిని తప్పించే యత్నంలో బైక్‌ అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో నీక్షా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విశాల్‌కు చిన్నపాటి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్