పెళ్లైన వ్యక్తితో యువతి ఎఫైర్.. చివరికి

12672చూసినవారు
పెళ్లైన వ్యక్తితో యువతి ఎఫైర్.. చివరికి
యూపీలోని ఇటావా జిల్లాలో విషాద ఘటన జరిగింది. విశ్రమ్ సింగ్ (25)కు గతంలో పెళ్లైంది. ఆయన భార్య ఫిబ్రవరిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన విశ్రమ్ వారం క్రితమే బయటకు వచ్చాడు. పెళ్లికి ముందే నేహా (18)తో అతడికి ఎఫైర్ ఉంది. నేహాకు తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. పెద్దలు తమ బంధాన్ని వ్యతిరేకిస్తున్నారనే బాధతో మంగళవారం విశ్రమ్, నేహా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్