ఈరోజే రాష్ట్రపతిని కలవనున్న NDA నేతలు!

84చూసినవారు
ఈరోజే రాష్ట్రపతిని కలవనున్న NDA నేతలు!
NDA నేతలు ఈరోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు రాష్ట్రపతిని కోరనున్నారట. మోదీ, నడ్డా, రాజ్‌నాథ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, చిరాగ్ పాస్వాన్, మాంఝీ తదితరులు కలవనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్