ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు

51చూసినవారు
ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఒంగోలు నుంచి దామచర్ల జనార్థన్, కొండపి నుంచి డీబీవీ స్వామి, చీరాల నుంచి ఎంఎం కొండయ్య, భీమిలీ నుంచి గంటా శ్రీనివాస్.. ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కందుకూరులో ఓడిన వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే.

సంబంధిత పోస్ట్