పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై అత్యాచారం

60448చూసినవారు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై అత్యాచారం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన యువకుడిని కాచిగూడ పోలీసులు బుధవారం రిమాండుకు తరలిచారు. SI సుభాశ్ వివరాల ప్రకారం.. గోల్నాకలో నివాసం ఉంటున్న యువతి (29) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో సత్యానగర్ వాసి అఖిల్ (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్