నేడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

57చూసినవారు
నేడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు నిరసన కార్యక్రమం చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ‘రాజ్యాంగాన్ని కాపాడండి. నిరంకుశత్వాన్ని పారదోలండి రోజు’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనుంది. మరోవైపు కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ సోమవారం సాధారణ వ్యక్తిలా ములాఖత్‌ జంగ్లాలో కలిసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్