మహబూబాబాద్ జిల్లాలో రోజుకి సుమారు 150 మందికి వైరల్ ఫీవర్!

81చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో రోజుకి సుమారు 150 మందికి వైరల్ ఫీవర్!
మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి రోజూ దాదాపు 500 నుంచి 1100 వరకు ఓపీ ఉంటుంది. ఇందులో సుమారు 150 మంది జ్వరాలతో బాధపడుతున్న వారుంటున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు జ్వరంతో బాధపడుతూ వైద్యానికి వారిలో 4,918 పెద్దవారు, 441 మంది పిల్లలున్నారు. ఎక్కువగా వైరల్‌ జ్వరంతో బాధపడుతూ చికిత్స తీసుకున్న పెద్దలు, ప్లిలలున్నారు.

సంబంధిత పోస్ట్