మొదట రేవంత్ రెడ్డి పైనే చర్యలు తీసుకోవాలి: కవిత

3644చూసినవారు
మొదట రేవంత్ రెడ్డి పైనే చర్యలు తీసుకోవాలి: కవిత
చట్టసభ్యులకు లంచం కేసుల్లో మినహాయింపు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు BRS ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉందని.. కోర్టులపై నమ్మకాన్ని పెంచుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రకారం.. 'ఓటుకు నోటు' కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపైన తొలుత చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు

సంబంధిత పోస్ట్