స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

84చూసినవారు
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు లాభంతో 22,405 వద్దకు చేరింది. సెన్సెక్స్ 66 పాయింట్లు ఎగబాకి 73,872 వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ట్రేడయ్యాయి. జేఎస్‌డబ్ల్యూస్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్