బీజేపీలో చేరిన నటుడు

63చూసినవారు
బీజేపీలో చేరిన నటుడు
బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తనను బీజేపీలో చేరాలని భగవాన్ రాముడే ఆదేశించారని ఆయన అన్నారు. ఇక ఆయన 2009లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పాట్నా సాహిబ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి, శత్రుఘ్న సిన్హా చేతిలో ఓడిపోయారు. ఇక ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హిరామండి'లోనూ ఆయన నటించారు.

సంబంధిత పోస్ట్