ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలోని మాచర్ల నియోజకవర్గంలోని ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. మాచర్ల రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా అడిగి తెలుసుకుంటోంది. మాచర్లలో టీడీపీ విజయం సాధిస్తుందని టీడీపీ నేత ధీమా వ్యక్తం చేశారు. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT