ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలోని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. కాకినాడ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని కాకినాడ పార్లమెంట్ టీడీపీ ప్రచారకర్త మేకా లక్ష్మణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT