తొలిసారి పార్లమెంటులో మాట్లాడిన నటి కంగనా రనౌత్ (వీడియో)

55చూసినవారు
నటి కంగనా రనౌత్ గురువారం ఎంపీ హోదాలో తొలిసారి పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘‘మండీ నియోజకవర్గంలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. హిమాచల్‌ లోని కత్-కుని అనే స్వదేశీ తయారీ సాంకేతికత ఉంది. గొర్రె చర్మాన్ని ఉపయోగించి జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తులు తయారు చేస్తారు. వీటి తయారీని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సభలో చర్చించాలి’’ అని కంగన అన్నారు.

సంబంధిత పోస్ట్