ఓటు హక్కు వినియోగంపై అవగాహన

68చూసినవారు
ఓటు హక్కు వినియోగంపై అవగాహన
ఓటు హక్కును ప్రతీ ఓటరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని నాయబ్ తహాసీల్దార్ విష్ణు జాదవ్ అన్నారు. తాంసి మండల కేంద్రంలో బుధవారం స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై ప్రచార రథం ద్వారా అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలన్నారు. అదే విధంగా సీ విజిల్ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. సీనియర్ అసిస్టెంట్ నరేష్, జూనియర్ అసిస్టెంట్ దారవేణి రాఘవేంద్ర ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్