సస్పెన్షన్ కొనసాగించకుంటే రాజీనామాకు సిద్ధం

574చూసినవారు
మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్, మాజి టిపిసిసి కార్యదర్శి సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి లపై సస్పెన్షన్ యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు బుధవారం అదిలాబాద్ పట్టణంలో ధర్నా చేపట్టారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని తిరిగి ఎట్లా తీసుకుంటారని ప్రశ్నించారు. వారిని పార్టీలో తీసుకుంటే మేము రాజీనామాకు సిద్ధమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్