కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు

1082చూసినవారు
ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ కార్యదర్శి సుజాత, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలపై పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం పట్ల ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వర్గీయులు మండిపడ్డారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం పట్టణంలో నిరసన తెలిపి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్