తిరిగి కాంగ్రెస్ లో చేరిన జిల్లా నేతలు

66చూసినవారు
తిరిగి కాంగ్రెస్ లో చేరిన జిల్లా నేతలు
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి లు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సస్పెండ్ కు గురైన వీరు ఎ. ఐ. సీ. సీ జాయినింగ్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం గాంధీ భవన్ లో రాష్ట్ర నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కోదండ రెడ్డి ల ఆధ్వర్యంలో తిరిగి కాంగ్రెస్ చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్