పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

5627చూసినవారు
పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య
పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది.
ఉట్నూరు మండలం జైత్రం తండా గ్రామానికి చెందిన నూర్ సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. కాగా నూర్ సింగ్ మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు వెంటనే రిమ్స్ కు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్