ఆటో - ట్రాక్టర్ ఢీకొని పలువురికి గాయాలు

12846చూసినవారు
ఆటో - ట్రాక్టర్ ఢీకొని పలువురికి గాయాలు
బేల మండలం గణేష్ పూర్ వంతెన వద్ద బుధవారం అర్ధరాత్రి ఎదురెదురుగా వస్తున్న ఆటో-ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆటో లో ప్రయాణిస్తున్న 10 మందిలో గణేష్ పుర్ సర్పంచ్ మడవి భీంబాయి, మడవి సీతాబాయి, కోడప ఆయ్యూబాయి లకు గాయలైయ్యాయి. వెంటనే ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ నేత సామ రూపేష్ రెడ్డి రాత్రి ఆసుపత్రికి వచ్చి వైద్యచికిత్స అందిలే చూశారు.

సంబంధిత పోస్ట్