ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు: ఎస్పీ

54చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కోడ్ నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు 32 లక్షల 48 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు, 7 లక్షల నాలుగువేల విలువ గల మద్యం తో పాటు 7 లక్షల 7 వేల విలువగల గంజాను స్వాధీనం చేసుకున్నామన్నారు. నామినేషన్ల స్వీకరణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్