![బాధితునికి బలరాం జాదవ్ పరామర్శ బాధితునికి బలరాం జాదవ్ పరామర్శ](https://media.getlokalapp.com/cache/cf/44/cf44e90feec47a5b64f930c8afcf208b.webp)
బాధితునికి బలరాం జాదవ్ పరామర్శ
బోథ్ మండల కేంద్రానికి చెందిన సొలంకి సాయికిరణ్ వారం రోజుల క్రితం వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బాధితుని కుటుంబాన్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం సహాయం అందిస్తానని కుటుంబ సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామస్తులు, తదితరులున్నారు.