టిప్పర్ టైర్ల కింద నలిగి వ్యక్తి మృతి

74చూసినవారు
టిప్పర్ టైర్ల కింద నలిగి వ్యక్తి మృతి
తలమడుగు మండలం మందగూడకు చెందిన మేస్రం మహేందర్(23) ద్విచక్ర వాహనంపై గురువారం ఆదిలాబాద్ నుండి మందగూడకు వెళ్తుండగా కప్పర్ దేవి గ్రామ ఎక్స్ రోడ్డు సమీపంలో రోడ్డు పనులు చేపడుతున్న టిప్పర్ వెనుక నుండి వచ్చి మహేందర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్ టిప్పర్ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్