నూతన చట్టాలపై అవగాహన సదస్సు

63చూసినవారు
నూతన చట్టాలపై అవగాహన సదస్సు
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కొత్త చట్టాల పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ కోటేశ్వర్, ఆర్థిక అక్షరాస్యతా నిపుణులు నిఖిలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త చట్టాలు జరిగిన మార్పుల గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్, లింగ వివక్షత లింగ సమానత్వం గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్