భోద్: అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

72చూసినవారు
భోద్: అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం
ఇటీవల వెలువడినటువంటి డీఎస్సీ ఫలితాల్లో తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన దేవుళ్ళ రాజమల్లు, సరస్వతి ల కుమార్తె దేవుళ్ళ ప్రసన్న ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రసన్నను సన్మానించారు.

సంబంధిత పోస్ట్