భూనిర్వసితులకు నష్టపరిహారం చెల్లించాలి

62చూసినవారు
భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో సిపిఎం మహాసభలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు హైదర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ. పిప్పల్ కోటి రిజర్వాయర్ భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా గత, మరియు ప్రస్తుత ప్రభుత్వాలు కాలయాపన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్