ఓటు హక్కు పై ఎడ్ల బండేక్కి ప్రచారం చేసిన కలెక్టర్

73చూసినవారు
ఓటు హక్కు పై ఎడ్ల బండేక్కి ప్రచారం చేసిన కలెక్టర్
స్వీప్ కార్యక్రమం లో భాగంగా ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు ఆదివారం భీంపూర్ మండలంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికా కలెక్టర్ ఎడ్లబండి ఎక్కి, ఎడ్లబండి నడుపుతూ గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్