ఎఐటియుసిలో ఆశా వర్కర్ల చేరిక

1100చూసినవారు
ఎఐటియుసిలో ఆశా వర్కర్ల చేరిక
బజార్హత్నూర్ మండలంలో పని చేస్తున్న ఆశ వర్కర్లు ఎఐటియుసిలో బుధవారం చేరారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ వారికి ఎఐటియుసి కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం లెక్క కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించకుండా ఆశ వర్కర్లను గుర్తించి వారు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పని భారం తగ్గించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్