ఎన్నికల ప్రచారంలో రాజస్థాన్ ఎమ్మెల్యే

55చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బిజెపి గెలుపు లక్ష్యంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఏక్ దిన్ మోడీ కే నామ్ కార్యక్రమాన్ని ఆ పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట్ర ఎమ్మెల్యే గోవర్ధన్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్లో తిరుగుతూ ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్