దాడికి పాల్పడిన ఐదుగురి అరెస్టు

80చూసినవారు
దాడికి పాల్పడిన ఐదుగురి అరెస్టు
మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాష్ గురువారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడి వద్ద సూపర్వైజర్ గా పనిచేస్తున్న సంజీవ్ ని హత్య చేసే ఉద్దేశంతో బైపాస్ రోడ్డులో ఈనెల 24న అర్ధరాత్రి కత్తులతో దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్