దుర్గాదేవీని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

68చూసినవారు
దుర్గాదేవీని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 1, ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ గనులపై ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారిని మంగళవారం మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో కార్మిక కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్