ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెందిన తేజశ్వని అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తేజశ్వని మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.