లారీ- బైకు ఢీ.. యువకుడు మృతి

23174చూసినవారు
లారీ- బైకు ఢీ.. యువకుడు మృతి
మంచిర్యాల: కొమురంభీం జిల్లా రెబ్బన మండలం పైకాచిగూడకు చెందిన మహేష్, తాండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన బాలకృష్ణ బెల్లంపల్లికి బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బెల్లంపల్లి 68 పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్