రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం జూన్ 1 నుంచి 5వ తేదీకి వాయిదా పడింది. తొలి విడత 5 నుంచి, రెండో విడత 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఓట్ల లెక్కింపు తదితర కారణాలతో వాయిదా వేశారు.