9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

533చూసినవారు
9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
9 నెలల తర్వాత 'రా రా పెనిమిటి' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హీరోయిన్ నందిత శ్వేతా నటించిన ఈ సినిమాకు సత్య వెంకట్ దర్శకత్వం వహించారు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత 'హంగామా ప్లే', 'గ్యాలక్సీ ఓటీటీ' అనే రెండు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి ఈ సినిమా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లోనూ ఉన్నప్పటికీ మనం దేశంలో మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్