ఎయిడ్స్‌తో నిమిషానికి ఒకరు మృతి: ఐరాస

58చూసినవారు
ఎయిడ్స్‌తో నిమిషానికి ఒకరు మృతి: ఐరాస
2023 ముగిసే నాటికి దాదాపు 4 కోట్ల మంది ప్రజలు హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని ఐరాస తాజా నివేదికలో వెల్లడించింది. దీని కారణంగా ప్రతి నిమిషానికి ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్‌ కూడా ఒకటి. 2023 ముగిసే నాటికి దాదాపు 40 మిలియన్ల (4 కోట్లు) మంది ప్రజలు హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్