సెంట్ కళ్యాణి పథకం.. మహిళలకు రూ.కోటి లోన్

75చూసినవారు
సెంట్ కళ్యాణి పథకం.. మహిళలకు రూ.కోటి లోన్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'సెంట్ కళ్యాణి పథకం' మహిళా వ్యాపారవేత్తల కోసం అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.కోటి లోన్‌ను పొందొచ్చు. ఈ లోన్‌పై వడ్డీ రేటు 9.7 శాతంగా ఉంది. ఈ లోన్ ద్వారా రెస్టారెంట్, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్, బ్యూటీ పార్లర్ వంటి వ్యాపారాలు ప్రారంభించొచ్చు. పూర్తి వివరాలకు https://www.centralbankofindia.co.in/English/Cent_Kalyani.aspx వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్