తన కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. 35 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.289. దీనిలో కస్టమర్లు ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ కాలింగ్తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ సేవతో వస్తుంది. ఇందులో కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు.