విమాన ప్రయాణికుల కోసం ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్

51చూసినవారు
విమాన ప్రయాణికుల కోసం ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్
ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ ఎయిర్‌టెల్‌ విమాన ప్రయాణికుల కోసం కొత్త ప్యాక్‌లను తీసుకొచ్చింది. విమానంలో ప్రయాణించేటప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు వీలుగా ఇన్‌-ఫ్లైట్‌ రోమింగ్‌ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్‌ ధరలు రూ.195 నుంచి ప్రారంభమవుతాయి. వీటితో రీఛార్జి చేసుకుంటే డేటాను వినియోగించడంతోపాటు కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు ఈ ప్లాన్స్‌ను వినియోగించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్