తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

60చూసినవారు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమలలో సోమవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొండపైకి వాహనాలకు అధికారులకు నిషేధం ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్ ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిషేధించారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో బైకులకు అనుమతి నిలిపివేస్తున్నారు.

సంబంధిత పోస్ట్