ప్రయోగానికి సిద్ధం చేసిన హూతీ క్షిపణిని తాము ధ్వంసం చేసినట్లు
అమెరికా (USA) సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసింది. ఆత్మరక్షణ నిమిత్తం శనివారం రాత్రి యెమెన్పై
అమెరికా-యూకే వైమానిక దాడి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎర్ర సముద్రంలో ఓ నౌకలపై దాడికి హూతీలు యాంటీ షిప్ మిసైల్ను సిద్ధం చేశారు. దీనిని
అమెరికా దళాలు ధ్వంసం చేశాయి.