లక్ష మెజారిటీతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి

62చూసినవారు
లక్ష మెజారిటీతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి
మహారాష్ట్ర సాంగ్లీ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ కు బలం ఉన్నప్పటికీ INDIA కూటమిలోని శివసేన (UBT) ఏకపక్షంగా తన అభ్యర్థిని నిలబెట్టింది. ఆ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే రెజ్లర్ చంద్రహార్ కి టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విశాల్ పాటిల్ 1 లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా చంద్రహార్ నిల్చోగా అతనికి కేవలం 60+వేల ఓట్లే వచ్చాయి.

సంబంధిత పోస్ట్