గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి

72చూసినవారు
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి
హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై మరోసారి ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. దీంతో ఒక్కరాత్రే 60 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారు. సురక్షిత జోన్‌గా ప్రకటించిన ప్రాంతాలనూ వదల్లేదు. ఇక్కడా 17 మంది పాలస్తీనీయన్లు చనిపోయినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. దక్షిణ గాజా నగరం ఖాన్‌ యూనిస్‌ శివారులోని మువాసీ ప్రాంతం ప్రాంతాన్ని ‘సేఫ్‌ జోన్‌’గా పరిగణిస్తున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో శనివారం జరిపిన దాడిలో 90 మంది చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్