మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తండ్రి కన్నుమూత

58చూసినవారు
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తండ్రి కన్నుమూత
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తండ్రి పూనమ్ చంద్ యాదవ్ (100) చనిపోయారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఉజ్జయినిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 'నా తండ్రి పూనమ్ చంద్ యాదవ్ మరణం నా జీవితంలో ఒక పూడ్చలేని నష్టం. ఆయన జ్ఙాపకాలు ఎల్లప్పుడూ మాతో ఉంటాయి' అని సీఎం మోహన్ యాదవ్ ట్వీట్ చేశారు. పూనమ్ చంద్ అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్