తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన చిరంజీవి

64చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన చిరంజీవి
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. 'వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. నా వంతుగా ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను' అని Xలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్