మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం!

55చూసినవారు
మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం!
ఏపీ ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనుంది. ఈ మేరకు మంగళవారం జరిగే సెక్యూరిటీ వేలంలో పాల్గొననుంది. 18, 20, 22, 25 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఈ మొత్తాన్ని సేకరించనుంది. దీంతో కలిపితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.25 వేల కోట్లు అప్పులు చేసినట్టు లెక్క. ఈ నిధులు బుధవారం ప్రభుత్వ ఖజానాకు జమ కానున్నాయి.

సంబంధిత పోస్ట్