రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ సర్కార్ ఇండెంట్

84చూసినవారు
రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ సర్కార్ ఇండెంట్
అక్టోబ‌ర్ 1న‌ నిర్వహించే వేలంలో రూ.3,000 కోట్ల అప్పునకు ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. దీని కోసం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. అధికారంలోకి వ‌చ్చిన మూడున్నర నెల‌ల్లోనే ఏకంగా ఏడుసార్లు రూ.20,000 కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టగా, అందులో భాగంగానే తాజాగా రూ.3 వేల కోట్ల కోసం ఇండెంట్ పెట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్