తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ-దాన కిషోర్, జేఎన్టీయూ-వెంకటేశం, కాకతీయ-కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ-రిజ్వీ, తెలంగాణ వర్సిటీ-సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ-శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ-నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ-సురేంద్ర మోహన్, JNTU ఫైన్ ఆర్ట్స్-జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ-నదీం అహ్మద్ ను నియమించింది.