'BJP స్టార్ క్యాంపెయినర్లు పొలిటికల్ టూరిస్టులు'

53చూసినవారు
'BJP స్టార్ క్యాంపెయినర్లు పొలిటికల్ టూరిస్టులు'
ఒడిశాలో BJP స్టార్ క్యాంపెయినర్లు పొలిటికల్ టూరిస్టులని బిజూ జనతాదళ్ నాయకుడు వీకే పాండియన్ అన్నారు. భువనేశ్వర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 147 సీట్ల రాష్ట్ర అసెంబ్లీలో మూడు వంతుల మెజారిటీని బిజూ జనతాదళ్ పొందుతుందన్నారు. జూన్ 9న ఉదయం 11.30కి సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్