అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని

61చూసినవారు
అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని
ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్ తో కలిసి కాఫీ సేవిస్తున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు. కాఫీ తోటల సేద్యానికి, గిరిజనుల అభివృద్ధికి మధ్య గట్టి అనుబంధం ఉందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్