సచివాలయానికి వాస్తుదోషం!

64చూసినవారు
సచివాలయానికి వాస్తుదోషం!
సచివాలయానికి వాస్తుదోషం పట్టిందట. దీంతో ప్రభుత్వం మరో కొత్త గేటుతోపాటు అంతర్గత రోడ్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సోమవారం నుంచి శనివారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి హుటాహుటిన పనులు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే వాస్తు పేరుతో సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్